శుసనుడనే ముని ఒకసారి కుబేరుని సంపదను దోచుకుపోతాడు. అప్పుడు కుబేరుడు లబోదిబోమని మొత్తుకుంటూ వెళ్ళి శివుని దగ్గర మొరపెట్టుకొన్నాడు అతడి మొరను ఆలకించిన శివుడు కుబేరునికి అభయహస్తమిచ్చి, శుశనుడి కోసం గాలిస్తాడు. విషయం అర్ధం చేసుకొన్న శుసనుడు సరాశరి ఈశ్వరుని శూలం మీదనే కూర్చున్నాడు. అది గమనించిన గరళకంఠుడు తన శూలాన్ని కిందకు వంచుతాడు. అలా వంగిన శూలమే 'పినాకి ' అయినది.
తర్వాత శివుడు శుసనుడ్ని మ్రింగేస్తాడు. అప్పుడు శుసనుడు తనను విడుదల చేయమని తెగ మొరపెట్టుకొన్నాడు. చివరకు శివుడు అతనిని శుక్లం వెలువడే రంధ్రంద్వారా విడిచిపెడతాడు. అలా శుక్లం ద్వారా వెలువడైన వాడే శుక్రాచార్యుడు. ఆ తరువాత అతడే రాక్షస గురువయ్యాడు.
తర్వాత శివుడు శుసనుడ్ని మ్రింగేస్తాడు. అప్పుడు శుసనుడు తనను విడుదల చేయమని తెగ మొరపెట్టుకొన్నాడు. చివరకు శివుడు అతనిని శుక్లం వెలువడే రంధ్రంద్వారా విడిచిపెడతాడు. అలా శుక్లం ద్వారా వెలువడైన వాడే శుక్రాచార్యుడు. ఆ తరువాత అతడే రాక్షస గురువయ్యాడు.
No comments:
Post a Comment